Vikarabad: గణేషుడి విగ్రహాం ధ్వంసం చేసిన ఎస్సై..

Vikarabad: తాగిన మైకంలో ఎస్సై గణపతి విగ్రహాం ను ధ్వంసం చేశాడు. పిల్లలతో గొడవకు కూడా దిగాడు.

  • Zee Media Bureau
  • Sep 16, 2024, 10:28 PM IST

drunken si in vikarabad: వికారాబాద్ పూడురోజు ఎస్సై తాగిరచ్చ చేశాడు. వినాయకుడి విగ్రహాంను ధ్వంసంచేశాడు. దీంతో గ్రామస్తులు పెద్దఎత్తున చేరుకుని గొడవకు దిగారు. చివరకు సీఐ సముదాయించి తన  వాహానంలో గణపయ్యను తీసుకెళ్లి నిమజ్జనం చేశాడు.

Video ThumbnailPlay icon

Trending News