7 Hills Manikchand case: 7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ కేసులో అభిషేక్‌కు ఈడీ నోటీసులు

7 Hills Manikchand case : 7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ యజమాని అభిషేక్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి ఉదయం పదకొండు గంటలకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది.

  • Zee Media Bureau
  • Dec 22, 2022, 04:42 PM IST

7 Hills Manikchand case:  7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ యజమాని అభిషేక్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని అభిషేక్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ పై గతంలో అభిషేక్ ఫిర్యాదు చేశారు. 
 

Video ThumbnailPlay icon

Trending News