Bhadrachalam: భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి

Bhadrachalam: భద్రాచలంలో గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో నీటిమట్టం 50 అడుగులకు చేరింది. 

  • Zee Media Bureau
  • Aug 10, 2022, 04:51 PM IST

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతుంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో నీటి మట్టం 50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 12 లక్షల 11వేల 32 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంది.  

Video ThumbnailPlay icon

Trending News