Basar IIIT: గవర్నర్‌ వద్దకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పంచాయితీ

Basar IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కు తెలియజేయనున్నారు. ఈ మేరకు కాసేపట్లో గవర్నర్ ను కలవనున్నారు. 
 

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 04:53 PM IST

Basar IIIT students: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉన్నారు. కాసేపట్లో గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ ను కలవనున్నారు. తమ సమస్యలపై గవర్నర్ కు వినతిపత్రం అందజేయనున్నారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News