TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని అధికారులు నలుగురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.

  • Zee Media Bureau
  • Nov 21, 2022, 04:54 PM IST

తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని అధికారులు నలుగురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.

Video ThumbnailPlay icon

Trending News