India Inflation: దేశంలో అక్టోబరు నుంచి ద్రవ్యోల్బణం తగ్గుముఖం: ఆర్బీఐ గవర్నర్

Inflation: దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు నుంచి ఇన్ ప్లేషన్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. 
 

  • Zee Media Bureau
  • Jul 10, 2022, 06:32 PM IST

India Inflation: ఈ ఏడాది అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఎకానమీ స్లో డౌన్ అవుతుందనే అంచనాలకు ఆయన ముగింపు పలికారు. కాన్ క్లేవ్ లో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News