TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో విచారణ వేగవంతం

TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 30, 2022, 08:11 AM IST

TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో ఆ రోజు రాత్రి తర్వాత ఒక్క తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు మాత్రమే ఎక్కువగా వినిపించినప్పటికీ.. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ? ఏం చేస్తున్నారు ? ఎందుకు మీడియా ముందుకు రావడం లేదనేది సర్వత్రా చర్చనియాంశంగా మారింది. 
 

Video ThumbnailPlay icon

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x