TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో విచారణ వేగవంతం

TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 30, 2022, 08:11 AM IST

TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో ఆ రోజు రాత్రి తర్వాత ఒక్క తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు మాత్రమే ఎక్కువగా వినిపించినప్పటికీ.. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ? ఏం చేస్తున్నారు ? ఎందుకు మీడియా ముందుకు రావడం లేదనేది సర్వత్రా చర్చనియాంశంగా మారింది. 
 

Video ThumbnailPlay icon

Trending News