JEE Mains 2023: నేటి నుంచే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు

JEE Mains Exam 2023: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు షిప్టుల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 

  • Zee Media Bureau
  • Jan 24, 2023, 02:22 PM IST

JEE Mains Exam 2023: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల 25, 28, 30, 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో కూడా ఈ పరీక్షలు జరుపునున్నారు. మెుత్తంగా ఆరు రోజులపాటు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నాం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండు విడతల్లో ఈ పరీక్షలు జరుపుతారు. 

Video ThumbnailPlay icon

Trending News