Kadem Project: కడెం ప్రాజెక్టుకు తగ్గిన వరద తాకిడి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు!

Kadem Project Safe: Kadem Project in Nirmal district going to Safe Jone. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గింది. వరద ఉదృతి తగ్గిన నేపథ్యంలో కడెం ప్రాజెక్ట్ ప్రస్తుతం సేఫ్‌ జోన్‌లోకి వెళ్లింది.

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 11:06 PM IST

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గింది. వరద ఉదృతి తగ్గిన నేపథ్యంలో కడెం ప్రాజెక్ట్ ప్రస్తుతం సేఫ్‌ జోన్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులో 6.60 అడుగుల ఎత్తులో వాటర్ లెవల్ ఉంది. దాంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x