Kanwar Yatra: కన్వర్ యాత్రలో విషాదం.. శివ భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

Kanwar Yatra: పవిత్ర కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హరిద్వార్ నుంచి శివభక్తులు గ్వాలియర్ వెళుతుండగా హత్రాస్ పట్టణం వద్ద వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. గాయపడిన శివభక్తుడిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

  • Zee Media Bureau
  • Jul 23, 2022, 03:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News