Karnataka Assembly Elections 2023: ప్రశాంతంగా కర్ణాటక ఎన్నికల పోలింగ్.. పోలింగ్ ఎంత శాతం అంటే..?

Karnataka Elections Live Updates: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 5.2 కోట్ల మంది నేడు తీర్పు ఇవ్వనున్నారు. ప్రచార పర్వానికి ఇప్పటికే తెరపడగా.. గెలుపు ఎవరి వైపు ఉంటుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

  • Zee Media Bureau
  • May 11, 2023, 08:50 AM IST

Video ThumbnailPlay icon

Trending News