DK Sivakumar - ED Case : ఈడీ విచారణకు హాజరు కానున్న డీకే శివకుమార్‌

DK Sivakumar - ED Case : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ నేడు ఈడీ ముందుకు రానున్నాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా శివ కుమార్‌కు ఇది వరకే ఈడీ నోటీసులు అందజేసింది. ఇక నేడు ఆయన విచారణలో భాగంగా ఈడీ కార్యాలయాన్ని చేరుకున్నారు. ఈడీ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు.

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 02:25 PM IST

 

 

Video ThumbnailPlay icon

Trending News