Etala: 'కేసీఆర్ ప్రతి పార్టీలో మనుషులను పెట్టి అల్లకల్లోలం రేపుతున్నారు'..

CM KCR: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నిప్పులు చెరిగారు.  కేసీఆర్ ప్రతి పార్టీలో తన మనుషులను పెట్టి అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

  • Zee Media Bureau
  • Jan 20, 2023, 04:26 PM IST

BJP MLA Etala Rajender-CM KCR: కేసీఆర్ ప్రతి పార్టీలో తన మనుషులను పెట్టి అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ అందలం ఎక్కరాన్నారు. ప్రైవేటీకరణ చేస్తున్నారని కేంద్రాన్ని భద్నాం చేస్తున్నారు, అలాంటిది ఆజం జాహీ మిల్లు ఎందుకు ఓపెన్  చేయలేదని ఈటల ప్రశ్నించారు. నిజాం షుగర్స్ ప్యాక్టరీ మూసివేసిందని మీరు కాదా అని అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News