KCR : ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్

KCR : దళిత బంధు కోసం లంచం తీసుకున్న ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. అందరి చిట్టా తన వద్ద ఉందని, కొందరు ఎమ్మెల్యేలు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు తీసుకున్నారని అన్నాడు.

  • Zee Media Bureau
  • Apr 28, 2023, 06:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News