Hyderabad: వైద్యుడి నిర్లక్ష్యానికి పేషెంట్ బలి.. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

Doctors Negligence: హైదరాబాద్ చంపాపేట్‌లో ఓ వైద్యుడి నిర్లక్ష్యానికి భిక్షపతి అనే పేషెంట్ చనిపోయాడు. జ్వరంతో అడ్మిట్ అయిన పేషెంట్‌కి వైద్యుడు హైడోసు ఇవ్వడంతో ఆ పేషెంట్ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

  • Zee Media Bureau
  • Jul 16, 2022, 04:21 PM IST


Doctors Negligence: హైదరాబాద్ చంపాపేట్‌లో ఓ వైద్యుడి నిర్లక్ష్యానికి భిక్షపతి అనే పేషెంట్ చనిపోయాడు. జ్వరంతో అడ్మిట్ అయిన పేషెంట్‌కి వైద్యుడు హైడోసు ఇవ్వడంతో ఆ పేషెంట్ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Video ThumbnailPlay icon

Trending News