KTR: గులాబీ పార్టీలో జోష్‌.. చేరికలో కేటీఆర్‌లో ఉత్సాహం

KT Rama Rao Welcomes Leaders Into BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీలోకి జోష్‌ వచ్చింది. పార్టీ మారిన కడియం శ్రీహరి స్థానమైన స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గులాబీ పార్టీ బలపడుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఇతర పార్టీల నాయకుల చేరికలను కేటీఆర్‌ ఆహ్వానించి.. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో వచ్చే ఉప ఎన్నికల్లో రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

  • Zee Media Bureau
  • Aug 16, 2024, 12:58 AM IST

Video ThumbnailPlay icon

Trending News