Chiranjeevi: భీమవరంలో మెగాస్టార్‌కు గ్రాండ్ వెల్ కం

Chiranjeevi: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మెగాస్టార్‌ చిరంజీవికి ఘన స్వాగతం లభించింది. చాలా రోజుల తర్వాత జిల్లాకు వచ్చిన ఆయనకు అభిమానులు గ్రాండ్ వెల్‌ కం చెప్పారు. గజమాలతో సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణలో చిరంజీవి పాల్గొన్నారు.

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 05:44 PM IST

Chiranjeevi: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మెగాస్టార్‌ చిరంజీవికి ఘన స్వాగతం లభించింది. చాలా రోజుల తర్వాత జిల్లాకు వచ్చిన ఆయనకు అభిమానులు గ్రాండ్ వెల్‌ కం చెప్పారు. గజమాలతో సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణలో చిరంజీవి పాల్గొన్నారు.

Video ThumbnailPlay icon

Trending News