Munugode Bypoll: రాష్ట్రాభివృద్ధి ఏకైక లక్ష్యం: మాజీ ఎంపీ బూర నర్సయ్య

Munugode Bypoll: మాజీ ఎంపీ బూర నర్సయ్య ఇవాళ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరనున్నారు. బూర నర్సయ్య బీజేపీ జాతీయ ప్రధాన కార్యలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

  • Zee Media Bureau
  • Oct 19, 2022, 04:10 PM IST

Munugode Bypoll: మాజీ ఎంపీ బూర నర్సయ్య ఇవాళ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరనున్నారు. బూర నర్సయ్య బీజేపీ జాతీయ ప్రధాన కార్యలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న ఆయన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్‌ను ఆయన నివాసంలో కలిశారు.

Video ThumbnailPlay icon

Trending News