Jagdeep Dhankar: వెంకయ్య నాయుడితో జగదీప్ ధన్‌ఖర్ మర్యాదపూర్వక భేటీ

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌ఖర్‌ వెంకయ్య నాయుడితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు జగదీప్ ధన్‌ఖర్‌ని శాలువాతో సత్కరించారు.

  • Zee Media Bureau
  • Aug 8, 2022, 04:40 PM IST

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌ఖర్‌ వెంకయ్య నాయుడితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు జగదీప్ ధన్‌ఖర్‌ని శాలువాతో సత్కరించారు.

Video ThumbnailPlay icon

Trending News