Manipur Violence: మణిపూర్ ఘటనపై బీజేపీని టార్గెట్ చేసిన విపక్షాలు..

Manipur Violence: మణిపూర్ ఘటనపై బీజేపీని టార్గెట్ చేశాయి విపక్షాలు. పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయకపోవటంపై సీరియస్ అవుతున్నాయి. 

  • Zee Media Bureau
  • Jul 26, 2023, 04:08 PM IST

Manipur Violence: మణిపూర్ ఘటనపై బీజేపీని టార్గెట్ చేశాయి విపక్షాలు. పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయకపోవటంపై సీరియస్ అవుతున్నాయి. ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌ ఇండియా పేరుతో ఒక్కటైన 26 విపక్షాలు ఈ అంశంపై కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన విపక్షాల భేటీలో అవిశ్వాస తీర్మానంపై కీలక చర్చలు జరిగాయి.

Video ThumbnailPlay icon

Trending News