Ponguleti Srinivas Reddy: రాహుల్‌ గాంధీతో కలవనున్న పొంగులేటి, జూపల్లి..

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని కలవనున్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్‌లో చేవడంపై క్లారిటీ ఇవ్వనున్నారు. రాహుల్‌ గాంధీతో సమావేశం సందర్భంగా తమ డిమాండ్ల చిట్టాను విప్పనున్నారు.

  • Zee Media Bureau
  • Jun 26, 2023, 10:50 AM IST

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని కలవనున్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్‌లో చేవడంపై క్లారిటీ ఇవ్వనున్నారు. రాహుల్‌ గాంధీతో సమావేశం సందర్భంగా తమ డిమాండ్ల చిట్టాను విప్పనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పెద్దలు ఇచ్చే హామీల మేరకే తమ చేరికపై నిర్ణయం వుంటుందన్నారు పొంగులేటి. ఢిల్లీ వెళ్ళిన పొంగులేటి AICC అధ్యక్షుడు ఖర్గేతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ కానున్నారు.

Video ThumbnailPlay icon

Trending News