Rains In Telangana: తెలంగాణలో కొనసాగుతున్న వరదలు బీభత్సం

Rains In Telangana: తెలంగాణలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు తోడు.. గోదావరి మహోగ్రరూపం దాల్చింది. తీర ప్రాంతాల్లోని ఊళ్లన్నీ గోదావరి వరద తాకిడికి గురయ్యాయి.

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 06:19 PM IST

Rains In Telangana: తెలంగాణలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు తోడు.. గోదావరి మహోగ్రరూపం దాల్చింది. తీర ప్రాంతాల్లోని ఊళ్లన్నీ గోదావరి వరద తాకిడికి గురయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వరద ముంపుతో ముప్పు నెలకొంది. గోదావరికి సమీపంలో ఉన్న కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఇళ్లల్లోకి కూడా నీళ్లు రావడంతో సామాగ్రి తడిసిపోయింది. ఇక, వరదల తాకిడికి పురాతన ఇళ్లు, పెంకుటిళ్లు, బలహీనంగా ఉన్న ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి.

 

Video ThumbnailPlay icon

Trending News