Revanth Reddy: తెలంగాణ ప్రజాధనం పొరుగు రాష్ట్రాలకు: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy slams KCR: తెలంగాణలో చనిపోయిన రైతు కుటుంబాలను, సైనికుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Sep 1, 2022, 12:28 AM IST

Revanth Reddy slams KCR: సీఎం కేసీఆర్ తెలంగాణలో వసూలు చేసిన పన్నులతో, ప్రజా ధనంతో వేరే రాష్ట్రాల్లో చనిపోయిన రైతుల కుటుంబాలు, సైనికుల కుటుంబాలకు పెడుతున్నారని... తద్వారా ఇక్కడి ప్రజా ధనం తీసుకెళ్లి వేరే రాష్ట్రాల్లో తమ పార్టీని విస్తరించుకునే పన్నాగాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇంకా ఏమేమన్నారంటే..

Video ThumbnailPlay icon

Trending News