TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసు.. ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు!

SIT Officilas sends notices to MP Raghu Rama Krishna Raju. ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 

  • Zee Media Bureau
  • Nov 29, 2022, 03:55 PM IST

SIT Notices To issued to Raghurama. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్ప‌టికే ప‌లువురికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వ‌గా.. తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు ఇచ్చారు. 

Video ThumbnailPlay icon

Trending News