Nitish files as files nomination for rajya sabha: పెద్దల సభకు నితీష్ కుమార్ స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంకు ఎన్డీయే కూటమి నేతలు పాల్గొన్నారు. అమిత్ షా ఈ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Nitish kumar likely resign as bihar cm: నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దిశగా పావులు వేస్తున్నారని, దీనిపై కేంద్ర బీజేపీతో భేటీ కానున్నారని వార్తలు బీహర్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ అంశం ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో సంచలంనంగా మారింది.
Rashmi tweet on iran israel war: ఖమేనీ మద్దతు దారులపై యాంకర్ రష్మి మండిపడ్డారు. అంతే కాకుండా దీనిపై ప్రధానికి కీలక అప్పీల్ చేశారు. దీంతో ఈ ట్విట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. ట్రంప్ విధించిన ట్యాక్స్ లపై సంచలన తీర్పునిచ్చింది. ప్రపంచ దేశాలనుంచి దిగుమతి చేసుకునే వస్తు ఉత్పత్తులపై ఇష్టారాజ్యంగా సుంకాలను విధించి ఇబ్బంది పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ మైండ్ బ్లాంకైంది. దీని వెనక ఓ వ్యక్తి శక్తిలా పనిచేశాడు.
US Tarrifs: సుంకాల విషయంలో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే భారీ టారిఫ్లు విధిస్తానని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను దశాబ్దాలుగా కొల్లగొట్టిన దేశాలు.. ఇటీవల అంగీకరించిన దానికంటే భారీ సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేశారు.
Delhi Meerut Namo Bharat Meerut Metro Launch: ఉత్తరప్రదేశ్లోని శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి నమో భారత్ ట్రైన్ సర్వీస్, మీరట్ మెట్రో ట్రైన్ను ప్రధాని మోదీ ఆదివారం నాడు ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుంచి ఈ సర్వీసులను జెండా ఊపి మోదీ ప్రారంభించారు. అనంతరం శతాబ్ది నగర్ నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకూ మీరట్ మెట్రోలో మోదీ ప్రయాణించారు. ఈ మెట్రో రైలు దేశంలోనే అత్యంత వేగమంతమైనది. దీని గరిష్ఠ వేగం సుమారు గంటకు 120 కిలోమీటర్లు. అలాగే, నమో భారత్ రైలు ఢిల్లీ నుంచి మీరట్ మధ్య గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు.
PM Modi inaugurates Meerut metro: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో మీరట్ మెట్రో, నమో భారత్ రైలు సేవలను ప్రారంభించారు. ఈ మెట్రో రైలు దేశంలోనే అత్యంత వేగమంతమైనది. దీని గరిష్ఠ వేగం సుమారు గంటకు 120 కిలోమీటర్లు. అలాగే, నమో భారత్ రైలు ఢిల్లీ నుంచి మీరట్ మధ్య గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు.
US - India Trade Deal:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చిన రాయబారి. భారత్ తో ట్రేడ్ డీల్ వెనుక కీలక పాత్ర పోషించిన సెర్గియో గోర్. ఇంతకీ భారత్ తో డీల్ వెనక అతని కృషి ఏమిటి..? ట్రంప్, మోడీ మధ్య వారిధిలా నిలిచి రెండు దేశాల మధ్య డీల్ కుదర్చడం వెనక వ్యూహం ఏమిటి..?
Amercia Vs India Trade Deal: నిన్న మొన్నటిదాకా అహంకారంతో ఊగిపోయిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ లో మార్పు వచ్చింది. ఆయన పర్సనల్ అజెండాను పక్కన పెట్టేశారు. సువిశాలమైన దేశ ప్రయోజనాలకోసం తగ్గారు. భారతదేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. భారీగా విధించిన పన్నుల్ని తగ్గిస్తున్నామని ప్రకటించారు. భారతదేశంలో స్నేహపూర్వక సంబంధంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నామని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ వాస్తవిక విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో ట్రూత్ లో స్వయంగా పోస్టుచేయడం విశేషం.
PM Modi Congratulates Tarique Rehman: బంగ్లాదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన తారిక్ రెహమాన్కు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఇక బంగ్లాదేశ్లో 13వ పార్లమెంటరీ ఎన్నికలు జరిగినా సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (BNP) చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పీఎం మోదీ తారిక్ రెహ్మాన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Trade unions calls for Bharat bandh on February 12: ఇప్పటికే ఈ లేబర్ కోడ్ చట్టా లపై దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల నుంచి నిరసనలు మిన్నంటాయి. ఎక్కడి కక్కడ తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 12న దేశ వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
India US trade deal: భారత్, అమెరికా దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇందుకు సంబంధించి ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత్ ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతంకు తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సుంకాల రద్దు అమలులోకి వచ్చింది.
Pm modi interacts with students on Pariksha pe charcha: విద్యార్థులు ఏఐని తమ డెవలప్ మెంట్ కోసం ఉపయోగించుకోవాలన్నారు. గొప్ప గొప్ప నేతలు, సమర యోధుల జీవిత చరిత్రలను చదవాలన్నారు. దీని వల్ల చాలా స్పూర్తిని పొందుతామన్నారు.
India US Trade Deal Impact: భారత్-అమెరికా వాణిజ్యం ఒప్పందంతో రెండు దేశాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఇన్నాళ్లు చర్చలను పెండింగ్లో పెట్టిన ట్రంప్.. ఒక్కసారిగా ట్యాక్స్లు తగ్గించేందుకు ఎందుకు అంగీకరించారు..? భారత్-ఈయూ ఒప్పందం ప్రభావం చూపించిందా..?
Revanth Reddy Hot Comments In CPI Centenary Meeting: దేశంలో బీజేపీ, ప్రధాని మోదీ వ్యతిరేకంగా సీపీఐ, కాంగ్రెస్ దండుకట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని చెర పట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని.. బ్రిటీష్ జనతా పార్టీగా బీజేపీని వర్ణించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో కీలక ప్రసంగం చేశారు.
India's First Vande Bharat Sleeper Train: ప్రధాని మోదీ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును పశ్చిమ బెంగాల్లోని మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇది హౌరా-గువాహటి మార్గంలో నడుస్తుంది. అలాగే అదే సమయంలో గువాహటి-హౌరా వందే భారత్ స్లీపర్ రైలును మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో రెండు దిశలా సేవలు ప్రారంభమయ్యాయి. భారతీయ రైల్వేల ఆధునికీకరణలో ఇది ఒక కీలక ఘట్టం. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ జర్నీచేసే వారికి మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో వందే భారత్ స్లీపర్ రైలును తీసుకొచ్చారు.ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రైలు రాత్రిపూట ప్రయాణాలు చేసే వారికి చాలా బాగా
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును పశ్చిమ బెంగాల్లోని మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇది హౌరా-గువాహటి మార్గంలో నడుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
VB-G RAM G ACT: MGNREGA స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా VB-G RAM G ను తీసుకువచ్చింది. మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అన్ని ప్రశ్నలకు పూర్తిగా సమాధానం ఇచ్చింది.
PM Narendra Modi Wife Jashodaben Special Puja: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య జశోదా బెన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న జశోదాబెన్కు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. నాగదేవతకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా భక్తిశ్రద్ధలతో దాసోబెన్ పూజల్లో పాల్గొన్నారు.
Ap cm chandrababu naidu speech in vigyan sammelan in tirupati: 2038 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, 2047 నాటికి ప్రపంచ శక్తిగా ఎదుగురుతుందని సీఎం చంద్రబాబు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ప్రధాని మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.