Smriti Irani: రాష్ట్రపతి ముర్మును అవమానించారంటూ స్మృతి ఇరానీ ఫైర్

Smriti Irani: రాష్ట్రపతి ముర్మును అవమానించారంటూ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. 
 

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 05:08 PM IST

Smriti Irani : రాష్ట్రపతి ద్రౌపదీముర్మును అవమానించారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలను సోనియా గాంధీనే అనుమతించారంటూ ఫైర్ అయ్యారు స్మృతి. 

Video ThumbnailPlay icon

Trending News