CM Chandrababu: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలోని తన స్వగ్రామం నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను అందరూ కలిసి జరుపుకోవడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వేడుకలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తాయని అన్నారు చంద్రబాబు.
Video: నారావారిపల్లెలో జరిగిన భోగి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను భార్య భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించారు. మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా నారావారిపల్లెలో భోగి వేడుకలు జరిగాయి.
Chandrababu Aerial Survey Video: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు.. స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97 కోట్లను కేంద్రం విడుదల చేసింది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్
CM Chandrababu Serious On Podili Police Fight With Businessman: వ్యాపారితో పోలీసులు ఘర్షణ పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో స్వయంగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నత అధికారులకు ఆదేశించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Ministers Files Clearance: ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కొందరు మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఆన్లైన్లో ఫైళ్లను ఎక్కడి నుంచైనా పరిష్కరించే సౌకర్యం ఉన్నప్పటికీ.. ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇకపై వారానికి మించి ఫైల్స్ క్లియర్స్పై సమయం తీసుకున్నవారు.. తప్పనిసరిగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేసిన సీఎం.. కరెంటు ఛార్జీలు పెంచేది లేదని తేల్చి చెప్పారు. విద్యుత్ డిపార్ట్ మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉందని.. అయినప్పటికీ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తామన్నారు చంద్రబాబు.
CM Chandrababu Interesting Comments: హైదరాబాద్ ముస్లింల గురించి అలానే వాళ్ల బిర్యాని గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి
Cricketer Sree Charani: భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. భారత మహిళా జట్టు తొలి సారి వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణికి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. అలాగే గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది.
Ap Government: ఏపీ సర్కార్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని.. నెరవేర్చుకుంటూ వస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు చేతి, కుల వృత్తుల వారి ఆదాయాన్ని పెంచేందుకు.. ఆదరణ-3 పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.
AP Panchayat Raj Department Promotions: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి భారీ స్థాయిలో ఉద్యోగంలో పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
AP Politics: టీడీపీలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే..! ఏకంగా సీఎం చంద్రబాబుకు వియ్యంకుడు..! ఇటీవల వైసీపీ అధినేత జగన్.. బాలయ్యను టార్గెట్ చేశారు..! బాలకృష్ణ అసెంబ్లీకి తాగివస్తే ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నించారు..! జగన్ కామెంట్స్ టీడీపీ నేతలను ఇరకాటంలోని నెట్టేశాయి..! కానీ బాలయ్యకు మద్దతుగా ఏ ఒక్క టీడీపీ లీడర్ ముందుకు రాలేదు..! టీడీపీలో బాలయ్యను ఒంటరి చేసేందుకు జగన్ కామెంట్స్పై స్పందించడం లేదా..! ఇప్పుడు అధికార పార్టీలో ఈ చర్చ హాట్ టాపిక్గా మారిందా..!
CM Chandrababu Medical Colleges Privatization: చంద్రబాబు నాయుడు గురించి వైసిపి నేతలు చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. వైసిపి కోటి సంతకాల ఉద్యమం ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది..
CM Chandrababu Another Good News To Women: ఉచిత బస్సుతో మహిళలకు శుభవార్త ప్రకటించిన సీఎం చంద్రబాబు మరో గుడ్న్యూస్ వినిపించారు. మహిళలకు అడిగినంత రుణ సదుపాయం అది కూడా కొన్ని గంటల్లోనే కల్పిస్తామని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
CM Chandrababu Good News To Mango Farmers: ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులకు శుభవార్త వచ్చేసింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పుకొచ్చారు.. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే
AP Government : ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో విద్యార్థులకు ఊరట కల్పించింది. రూ. 400 కోట్లు విడుదల చేస్తూ.. వేరువేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల చెల్లింపు విధానంలో మార్పులు చేసింది.
Cm Chandrababu: ఏపీ సర్కార్ మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ స్కీమ్ ద్వారా ఒక్కొక్కరికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో ప్రారంభిస్తామని సీఎం చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.