Telangana High Court: జీవో 111 పై ఇవాళ హైకోర్టులో విచారణ..

Telangana High Court: జీవో 111 పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. 111జీవో పై హైకోర్టు కు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఏప్రిల్ లో జారీ చేసిన  జీవో 69 ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం లో కమిటీ వేశామని ప్రభుత్వం తెలిపింది. కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో 111లో పేర్కొన్న ఆంక్షలు, నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 07:15 PM IST

Telangana High Court: జీవో 111 పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. 111జీవో పై హైకోర్టు కు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఏప్రిల్ లో జారీ చేసిన  జీవో 69 ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం లో కమిటీ వేశామని ప్రభుత్వం తెలిపింది. కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో 111లో పేర్కొన్న ఆంక్షలు, నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది. జంట జాలాశయలు FTL కు 10కిలోమీటర్ల పరిధిలో ని 84 గ్రామాల కు వర్తించే ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.

Video ThumbnailPlay icon

Trending News