Ujjaini Mahankali Bonalu 2022: వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు

Ujjaini Mahankali Bonalu 2022: ఉజ్జయిని మహాకాళి బోనాల ఫెస్టివల్ లో భాగంగా నేడు రంగం నిర్వహించారు. జోగిని స్వర్ణలత భవిష్యవాణి పలికింది. 
 

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 07:45 PM IST

Ujjaini Mahankali Bonalu 2022: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి..అమ్మవారిని దర్శించుకుని మెుక్కులు తీర్చుకుంటున్నారు. రెండో రోజు వేడుకల్లో భాగంగా కీలక రంగం ఘట్టం వినిపించారు. జోగిని స్వర్ణలతపై అమ్మవారు అవహించి భవిష్యవాణి పలికింది. 
 

Video ThumbnailPlay icon

Trending News