Vemulawada: రాజన్న హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు..

Rajanna Temple: వేముల వాడలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించినట్లు తెలుస్తోంది. భక్తులు పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి వస్తున్నారు.

  • Zee Media Bureau
  • Aug 14, 2024, 11:10 PM IST

Vemulawada: వేముల వాడ రాజన్న ఆలయం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. స్వామి వారికి భక్తులు తమ కానుకలను హుండీలో సమర్పించుకుంటారు.

Video ThumbnailPlay icon

Trending News