AP Covid Update: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, 24 గంటల్లో 12 వేల కేసులు

AP Covid Update: కరోనా మహమ్మారి ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. రాష్ట్రంలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ  కారణంగా కరోనా కేసులు  తగ్గుముఖం పట్టాయి. మరో వారం రోజులపాటు కర్ఫ్యూ అమలు కానుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2021, 06:03 PM IST
 AP Covid Update: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, 24 గంటల్లో 12 వేల కేసులు

AP Covid Update: కరోనా మహమ్మారి ఉధృతి నెమ్మదిగా తగ్గుతోంది. రాష్ట్రంలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ  కారణంగా కరోనా కేసులు  తగ్గుముఖం పట్టాయి. మరో వారం రోజులపాటు కర్ఫ్యూ అమలు కానుంది.

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) నెమ్మదిగా శాంతిస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. ఏపీలో గత 24 గంటల్లో 98 వేల 48 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..12 వేస 768 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 17 లక్షల 14 వేల 261 మందికి కరోనా వైరస్ సోకింది. గత 24 గంటల్లో 98 మంది కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 11 వేల 132 మంది మరణించారు. గత 24 గంటల్లో 15 వేల 612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 1 లక్షా 43 వేల 795 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ 1 కోటి 94 లక్షల 56 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)చేశారు. 

Also read: AP Three Capital Issue: త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ : ఎంపీ విజయసాయి రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News