APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్

APSRTC సిబ్బందికి ఇటీవలే కొవిడ్-19 ఇన్సూరెన్స్ అందించి వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం.. తాజాగా ప్రయాణికుల అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌ పద్ధతిలో 30 రోజులు ముందుగా టికెట్ రిజర్వేషన్ ( Ticket reservation ) చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది.

Last Updated : Aug 23, 2020, 03:50 AM IST
APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్

అమరావతి: APSRTC సిబ్బందికి కొవిడ్-19 ఇన్సూరెన్స్ అందించి ఇటీవలే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం.. తాజాగా ప్రయాణికుల అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌ పద్ధతిలో 30 రోజులు ముందుగా టికెట్ రిజర్వేషన్ ( Ticket reservation ) చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల టికెట్ రిజర్వేషన్ గడువును 30 రోజులకు పెంచినట్టు ఆర్టీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. Also read : V Movie story leaked: వి మూవీ స్టోరీ లీకైందా ?

కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 7 రోజులు ముందుగా మాత్రమే టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండగా తాజాగా ఆ విధానంలో మార్పులు తీసుకొస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రహ్మానంద రెడ్డి వెల్లడించారు. ముందస్తుగా దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకునే ప్రయాణికులకు ముందుగానే టికెట్ బుక్ చేసుకునే ఈ అవకాశం కచ్చితంగా కలిసొచ్చే అంశమే అవుతుంది. Also read : Jr NTR remuneration: ఎన్టీఆర్ పారితోషికం తిరిగిచ్చేశారా ?

Trending News