Add Zee Business As A Preferred Source
App

Madhya Pradesh : ఎన్నికల వేళ తీవ్ర దుమారం..బాలుడితో ఓటువేయించిన బీజేపీనేత.. వైరల్ వీడియో..

Loksabha elections 2024: భోపాల్‌లోని బెరాసియాలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ బాలుడు ఓటు వేశాడు. పోలింగ్ బూత్ లోకి తన తండ్రి బీజేపీ నేత అయిన వినయ్ మెహర్ తో కలిసి వెళ్లి ఓటు వేశాడు. అంతే కాకుండా దీన్ని తన మొబైల్ ఫోన్ లో కూడా రికార్డు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  
Madhya Pradesh : ఎన్నికల వేళ తీవ్ర దుమారం..బాలుడితో ఓటువేయించిన బీజేపీనేత.. వైరల్ వీడియో..
Image Credit: bhopalnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.