Puvvada vs Ambati: పోలవరం ప్రాజెక్టుపై.. తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం!

Ministers Puvvada Ajay Kumar and Ambati Rambabu fight over Polavaram Project. తెలుగు రాష్ట్రాల మంత్రులు పువ్వాడ అజయ్‌, అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం సాగింది.

  • Zee Media Bureau
  • Jul 20, 2022, 10:06 PM IST

తెలుగు రాష్ట్రాల మంత్రులు పువ్వాడ అజయ్‌, అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం సాగింది. పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలో కలపాలని పువ్వాడ డిమాండ్‌ చేయడంపై.. మంత్రి అంబటి  ఫైర్ అయ్యారు. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని, ఇంతకు మునుపటిలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బాగుంటుందా? అని బొత్స ప్రశ్నించారు. 

Video ThumbnailPlay icon

Trending News