jee main exam:జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా

Jee main exam: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఈ నెల 25 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. దేశంలోని 6.29 లక్షల మంది విద్యార్ధులు వీటిని రాయనున్నారు. అయితే పరీక్షలు ఎందుకు వాయిదా పడ్డాయనేది తెలియరాలేదు

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 03:28 PM IST

Video ThumbnailPlay icon

Trending News