Delhi Liquor Scam: టీఆర్ఎస్, బీజేపిల దోస్తీ బయటపడిందన్న రేవంత్ రెడ్డి

Revanth Reddy comments on KCR Family: ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. అందులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని ఆరోపించిన బీజేపి.. వారిపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Aug 25, 2022, 02:54 AM IST

Revanth Reddy About Delhi Liquor Scam Case :  కేసీఆర్ అవినీతికి పాల్పడిందని మీరే ఆరోపణలు చేస్తున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. కేసీఆర్ కుటుంబంపై సోదాలు చేయకపోవడానికి టీఆర్ఎస్ పార్టీతో కేంద్రానికి ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంకా ఏమేం అన్నారంటే...

Video ThumbnailPlay icon

Trending News