All in one news: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన వార్తల సమాచారం

All in one news: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన వార్తలను అల్ ఇన్ వన్ న్యూస్ లో చూద్దాం. 

  • Zee Media Bureau
  • Sep 20, 2022, 01:55 PM IST

Today headlines: సికింద్రాబాద్ లో ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. సమస్యలను పరిష్కారించాలంటూ డీఎమ్ ఎచ్వో కార్యాలయం ఎదుట బైటాయించారు. ఆలయాలే టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతున్న నిందితుడిని రంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సందర్శించారు. 

Video ThumbnailPlay icon

Trending News