Warangal: ఎనమామల మార్కెట్ లో మిర్చి రైతుల ఆందోళన

Warangal: ఎనమామల మార్కెట్ లో మిర్చి రైతుల ఆందోళన బాట పట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వందలాది మిర్చి బస్తాలు తడిసి ముద్దయ్యాయి.

  • Zee Media Bureau
  • Mar 24, 2023, 01:16 PM IST

Enumamula Market: వరంగల్ జిల్లా ఎనమామల మార్కెట్ లో మిర్చి రైతుల ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు ఆకాల వర్షాలే కారణంగా తెలుస్తోంది. రీసెంట్ గా కురిసిన భారీ వర్షాలకు వందలాది మిర్చి బస్తాలు తడిసి ముద్దయ్యాయి. తడిచిన మిర్చి బస్తాకు 5 కిలోల చొప్పన కోత పెట్టాలని ఖరీదు దారులు, మిర్చి వ్యాపారులు నిర్ణయించడంతో అన్నదాతలు ఆందోలకు దిగారు. 

Video ThumbnailPlay icon

Trending News