KTR: సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్

Sirisilla District Minister KTR: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో పర్యటించారు. దళిత బంధు పథకంలో వచ్చిన సొమ్ములతో ఏర్పాటు చేసిన రైస్ మిల్లును ఆయన ప్రారంభించి మరిన్ని పనులకు శ్రీకారం చుట్టారు. 

  • Zee Media Bureau
  • Mar 27, 2023, 11:58 PM IST

Sirisilla District Minister KTR

Video ThumbnailPlay icon

Trending News