Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం ధరలు, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో ఇటీవల బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ పాత ధరలకే విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి గత వారం ధరలకే మార్కెట్ అవుతోంది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 04 May 2021: బులియన్ మార్కెట్‌లో ఇటీవల బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ పాత ధరలకే విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి గత వారం ధరలకే మార్కెట్ అవుతోంది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

 

1 /4

Gold Rate Today 04 May 2021: బులియన్ మార్కెట్‌లో ఇటీవల బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ పాత ధరలకే విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి గత వారం ధరలకే మార్కెట్ అవుతోంది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం.. Also Read: 7th Pay Commission: 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు Travel Allowanceపై లేటెస్ట్ అప్‌డేట్

2 /4

Gold Price Today In Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలలో బంగారం ధరలు పుంజుకున్నాయి. తాజాగా రూ.220 మేర బంగారం ధర పెరిగింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,000కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,000 వద్ద మార్కెట్ అవుతోంది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బంగారం ధరలు వారం రోజుల తరువాత పెరిగాయి. ఢిల్లీలో రూ.200 మేర పెరగడంతో 24 క్యారెట్లు బంగారం 10 గ్రాముల ధర రూ.49,770 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,570కి చేరింది. Also Read: 7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు

4 /4

బులియన్ మార్కెట్‌లో వారాంతంలో వెండి ధరలు స్థిరంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.67,500 వద్ద మార్కెట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.700 మేర పుంజుకుంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.73,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook