వరల్డ్ కప్: భారత్ పాక్ మ్యాచ్ లో సరికొత్త రికార్డు !!

భారత్ -పాక్ మ్యాచ్ లో సరికొత్త రికార్డు నమోదైంది

Last Updated : Jun 16, 2019, 07:20 PM IST
వరల్డ్ కప్: భారత్ పాక్ మ్యాచ్ లో సరికొత్త రికార్డు !!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో వేగంగా 11 వేల పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ చరిత్ర పుటల్లోకెక్కాడు. ఇండో పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో 57 పరుగులు సాధించిన అనంతరం కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. కాగా తాజా రికార్డుతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డు బద్దలైంది. సచిన్ ఈ ఫీట్ 276 ఇన్నింగ్స్ లో  అందుకోగా...కేవలం 222 ఇన్నింగ్స్ ల్లోనే కోహ్లీ ఈ ఘనత సాధించాడు

Trending News