అమెరికా అధ్యక్షుని సెక్యూరిటీ జోన్‌లో ఏముంది..?

అమెరికా అధ్యక్షుని సెక్యూరిటీ జోన్‌లో ఏముంది..?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పర్యటన కోసం భారత్ రానున్నారు. ఫిబ్రవరి 24న ఆయన తొలిసారిగా భారత దేశానికి వస్తున్నారు. ఆయనతోపాటు భార్య మెలానియా ట్రంప్ కూడా రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.

/telugu/world/air-force-one-lands-in-ahmedabad-ahead-of-trumps-india-visit-18746 Feb 18, 2020, 01:56 PM IST

Trending News