Asaduddin Owaisi Family Details: బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మధ్య జరిగిన మాటల యుద్ధం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఎవరికెంత మంది పిల్లలు ఉండాలి, ఎంత మంది ఉండకూడదు అనే విషయం రాజకీయ వేదికపైకి రావడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుటుంబం గురించి చాలామందికి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.
Asaduddin Owaisi: దేశ రాజకీయాల్లో ఆయన ఓ విలక్షణ నాయకుడు… జాతీయ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు... వేదిక ఏదైనా సరే ఆయన మాట తీరే వేరు…. నిన్న మొన్నటిదాకా.. ముస్లింలపై మాట పడనిచ్చేవాడుకాదు.. తాజాగా ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయ నాయకులను ఆలోచింపజేశాయి. ఇపుడు ఏ ఇద్దరు కలిసి మాట్లాడినా… ఆయన మాటలపైనే చర్చసాగుతోంది. ఇంతకీ ఎవరాయన? ఏమన్నారు? ఎందుకొచ్చింది ఆయనలో మార్పు? కాలక్రమంలో ఆయనలో వచ్చిన పరివర్తనకు కారణమేంటి?
Asaduddin Owaisi Aarti Video: సోషల్ మీడియా వేదికగా AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఒవైసీ ఓ హనుమాన్ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహానికి హారతి ఇస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
India Pakistan War Latest news: భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై సోషల్ మీడియా వేదికగా కొంత మంది నీచమైన ట్రోలింగ్ లకు దిగారు. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం కేంద్రం సీరియస్ గా స్పందించింది.
India Pakistan Ceasefire: ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Pakistan War news: భారత్, పాక్ ల మధ్య వార్ పీక్స్ కు వెళ్లింది . ఈ నేపథ్యంలో హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి పాక్ పై నిప్పులు చెరిగారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
India Pakistan war update: భారత్ లోని జమ్మును టార్గెట్ చేసుకుని దాయాది కాల్పులకు తెగబడింది.ఈ క్రమంలో భారత్ పూర్తి స్థాయిలో యుద్దానికి దిగింది. ఈక్రమంలో ఇప్పటికే డ్రోన్ ల దాడిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
India pakistan war news: భారత్ , పాక్ ల మధ్యఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. పాక్ ఏకంగా జమ్ముకశ్మీర్ లోని ఎయిర్ స్ట్రిప్ ను టార్గెట్ గా చేసుకుని దాయాది దాడులకు దిగింది.ఈ క్రమంలో ప్రస్తుతం శత్రుదేశం ఒకవేళ అణుబాంబు ఉపయోగిస్తే దాన్ని ఏవిధంగా ఎదుర్కొవాలో ఇప్పుడు చూద్దాం.
Asaduddin Owaisi on Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైన్యానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అబ్దుర్ రవూఫ్ చేసిన ప్రసంగంలో 2025 సంవత్సరం మొత్తం జిహాద్ చేస్తామని చెప్పిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని అణచివేయాలని ఆయన అన్నారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, ఇదే సరైన సందర్భమని అఖిలపక్ష సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు ఒవైసీ తెలిపారు.
India attacks on Pakistan update: భారత్ ఆర్మీ దాయాదిపై ఆపరేషన్ సిందూర్ దాడుల్ని చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఎంఐఎం నేత షోయబ్ జమాయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
Opration Sindoor: ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచల వ్యాఖ్యలు చేశారు . ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ ను ప్రశంసించారు. మన దేశ ఆర్మీ.. ముష్కరులకు ఒక రేంజ్ లో బుద్ది చెప్పాయన్నారు. దేశం విషయంలో అందరు ఒకతాటిపైకి రావాలన్నారు. ఈ క్రమంలో పాక్ ముర్దాబాద్.. ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియా వేదికగా జై భారత్ అంటూ కూడా నినాదాం రాసుకొచ్చారు.
Deputy cm pawan kalyan on operation sindoor: భారత్ పాక్ కు గట్టిగా గుణపాఠం చెప్పిందని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ క్రమంలో ఎవరైన ఆపరేషన్ సిందూర్ పై సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా పోస్టులు పెడితే తాటతీస్తామన్నారు. ఈ క్రమంలో పోలీసులు చర్యల్ని తీసుకొవాలన్నారు.
Pak lady anchor on India war on Pakistan : ఇండియన్ ఆర్మీ పాక్ పై దాడికి దిగింది. పహల్గం దాడికి కోలుకోలేని దెబ్బతీసింది. ఈ క్రమంలో పాక్ కు చెందిన ఒక లేడీ యాంకర్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.
Former Army Chief manoj naravane post: భారత్ పాక్ పై ప్రతీకార దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో.. దీనిపై భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే చేసి పోస్ట్ వార్తలలో నిలిచింది.
India War on Pakistan: భారత్, పాక్ పై భీకర దాడులతో విరుచుకుపడింది.ఈ నేపథ్యంలో పాక్ పౌరుడు మాట్లాడిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిలో పాక్ ఇంటెలీజెన్స్ ఏంచేస్తుందని మండిపడ్డాడు.
Opration sindoor: భారత్ పాక్ పై విరుచుకుపడింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి త్రివిధ దళాలు పాక్ పై మూకుమ్ముడిగా దాడులు చేశాయి. దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యారు.
Second Biggest Flyover Opens In Hyderabad: తెలంగాణలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ను నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించగా.. సోమవారం ప్రారంభానికి నోచుకుంది. ఈ ఫ్లైఓవర్తో జూపార్క్-ఆరాంఘర్ మధ్య ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించింది.
Revath Reddy Invites New Friendship With Asaduddin Owaisi: రేవంత్ తన సర్కార్ను సుస్థిరం చేసుకునే దిశలో భాగంగా ఏఐఎంఐఎం పార్టీకి స్నేహ హస్తం చాచారు. బహిరంగంగా అసదుద్దీన్ను సహకరించాలని కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.