Asaduddin Owaisi Politics in uttar pradesh: వంద సీట్లు సాధిస్తామంటూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో దిగిన ఎంఐఎం బొక్కబోర్ల పడింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల కంటే కేవలం రెండు శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు సాధించింది. ఏఐఎంఐఎం పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దయనీయస్ధితిలో ఘోరపరాజయం పాలైంది.
Asaduddin Owaisi on Hijab Row: ఏదో ఒకరోజు భారత్కు ఒక హిజాబీ ప్రధానమంత్రి అవుతారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.
Asaduddin Owaisi responds on Hijab Controversy: హిజాబ్పై అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్కాన్ ఖాన్కు ఆయన మద్దతుగా నిలిచారు. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ఎందుకు ధరించకూడదని ఆయన ప్రశ్నించారు.
Heavy Police deployed at Charminar: మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్పై కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. పాతబస్తీలో శుక్రవారం భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.
Z Category Security to Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆయన భద్రతను పెంచింది. జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Attack on Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకని ఢిల్లీకి బయల్దేరిన ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసిపై దాడి జరిగింది. అసదుద్దీన్ ఒవైసిపై జరిగిన ఈ దాడి సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఆయన సొంత సోదరుడు, ఎంఐఎం పార్టీలో మరో కీలక నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసిపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తుకుచేసింది.
Revanth Reddy press meet: కేంద్ర బడ్జెట్ని విమర్శిస్తూనే అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని పెద్దలపై మాట్లాడిన భాష, ప్రస్తావించిన అంశాలను తీవ్రంగా ఎండగట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ఒకేసారి బీజేపి, టీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
CM KCR about Budget 2022: హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ 2022 పై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనేక అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో చినజీయర్ స్వామి ఏర్పాటు చేస్తోన్న రామానుజా చార్య విగ్రహాన్ని సైతం బీజేపి ప్రచారానికి వాడుకుంటోందని మండిపడ్డారు.
Telangana ban on UP potatoes: ఉత్తరప్రదేశ్ నుంచి ఆలుగడ్డల దిగుమతిని నిషేధించిన పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు మహ్మద్ అలంగీర్కు కోపం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ యూపీ నుంచి బంగాళాదుంపలను దిగుమతి చేసుకోవడం ఆపేసింది. మరి ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఒవైసీ ఇక్కడెలా ప్రచారం చేస్తాడంటూ ఆగ్రాలోని ఆలూ ఉత్పాదక్ కిసాన్ సమితి ప్రధాన కార్యదర్శి అయిన అలంగీర్ ప్రశ్నించారు.
BCCI about Mohammed Shami, India vs Pakistan match: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి సైతం మొహమ్మద్ షమికి మద్దతు పలుకుతూ (Asaduddin Owaisi supports Mohammed Shami) నెటిజెన్స్పై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
Asaduddin Owaisi slams trolls on Mohammad Shami: సామాజిక మాధ్యమాల్లో మొహమ్మద్ షమి టైమ్ లైన్లోనే (Mohammad Shami trolled) అతడి పోస్టుల కింద బూతు రాతలతో పోస్టులు పెడుతూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొహమ్మద్ షమిని ట్రోల్స్ చేస్తున్న వారిపై మండిపడుతూ అతడికి అసదుద్దీన్ ఒవైసి (Asaduddin Owaisi supports Shami) అండగా నిలిచారు.
హైదరాబాద్లో జరుగుతున్న మిలాద్ ఉన్ నబీ సభలో అసదుద్దీన్ ఒవైసీ నరేంద్ర మోదీపై, జమ్ము కశ్మీరు, చైనా దూకుడుతనం మరియు పెట్రో-డీజిల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Owaisi on Lakhimpur kheri: లఖీంపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. హింసాత్మకంగా మారిన ఈ ఘటనపై ప్రతిపక్షపార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
Attack on Asaduddin Owaisi's official residence in Delhi: అసదుద్దీన్ ఒవైసికి కేటాయించిన అధికారిక నివాసంపైనే ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో వాతావరణం వేడెక్కుతుంది. అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం అప్పుడే ప్రారంభించేశారు. మరోవైపు మాయావతి, అఖిలేష్ యాదవ్లను టార్గెట్ చేశారు.
Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం వ్యతిరేక శక్తులకు ప్రభుత్వమే మద్దతు పలుకుతోందని విమర్శలు గుప్పించారు.
UP Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎంఐఎం సిద్ధమవుతోంది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న ఎంఐఎం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగేందుకు వ్యూహం పన్నుతోంది.
UP Elections: హైదరాబాద్ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఎంఐఎం దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పడింది. ఒంటరిగా బరిలో దిగనుందా లేదా మరో పార్టీతో పొత్తు కుదుర్చుకోనుందా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలో బీఎస్పీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
Asad versus Mamata: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ టీఎంసీ ఆరోపణలే కాదు..ఇప్పుడు మజ్లిస్ వర్సెస్ టీఎంసీ విమర్శలు ఎక్కువవుతున్నాయి. మమతాపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.