Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతోంది. రోజువారి కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి.
Eknath Shinde: మహారాష్ట్రలో అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఇక బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది.
eknath shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే కొత్త సీఎం కానున్నారు. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
Devendra Fadnavis: మహారాష్ట్రలో అంతా అనుకున్నట్లే జరిగింది. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కాసేపట్లో ఈకార్యక్రమం జరగనుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Governor Bhagat Singh Koshyari ordered the Uddhav Sarkar government to go to the Supreme Court on these orders and Uddhav Thackeray stepped down after the court refused to grant stay
Sanjay Raut: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా క్లైమాక్స్కు చేరింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. దీంతో తదుపరి కార్యాచరణపై బీజేపీ, అసమ్మతి ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు.
Maharashtra Chief Minister Uddhav Thackeray resigned on Wednesday, minutes after the Supreme Court ruled that he must prove today that his government still has a majority
Maharashtra Chief Minister Uddhav Thackeray resigned on Wednesday, minutes after the Supreme Court ruled that he must prove today that his government still has a majority
మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరగనుంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను మెజారిటీ నిరూపించుకోవాలని కోరారు.గురువారం సాయంత్రం 5 గంటలకు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కోరినట్లు సమాచారం.ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని గవర్నర్ ఆదేశించారు.గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే ఏకైక అజెండా ఫ్లోర్ టెస్ట్ అని గవర్నర్ పేర్కొన్నారు
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి.
Minister Harish Rao: చండీగఢ్లో రెండురోజులపాటు జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కౌన్సిల్ ముందు మంత్రి హరీష్రావు కీలక విషయాలను తీసుకొచ్చారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి పవనాలు, ద్రోణి ప్రభావంతో విస్తారంగా పడుతున్నాయి. రాగల మూడురోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరగనుంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను మెజారిటీ నిరూపించుకోవాలని కోరారు.గురువారం సాయంత్రం 5 గంటలకు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కోరినట్లు సమాచారం.ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని గవర్నర్ ఆదేశించారు.గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే ఏకైక అజెండా ఫ్లోర్ టెస్ట్ అని గవర్నర్ పేర్కొన్నారు.
In yet another major blow to Maharashtra Chief Minister Uddhav Thackeray, 14 Shiv Sena MPs have also turned rebels and announced support for the Eknath Shnde camp, reports said on Thursday. Notably, Sena has 19 Lok Sabha MPs
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.