విశాఖ గ్యాస్ లీక్: 11కు చేరిన మృతుల సంఖ్య

విశాఖ గ్యాస్ లీక్: 11కు చేరిన మృతుల సంఖ్య

విశాఖ రసాయన కంపెనీలో గ్యాస్ లీక్.. ఒక్కో కుటుంబంలో క్రమక్రమంగా విషాదం నింపుతోంది.  ఇవాళ (గురువారం) ఉదయం 5గా ఉన్న మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో  ప్రాణాలతో పోరాడుతున్నవారు ఒక్కరొక్కరుగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

/telugu/ap/total-11-deaths-and-about-20-25-people-are-in-critical-condition-but-stable-in-vizag-gas-leak-incident-says-ndrf-dg-21395 May 7, 2020, 04:25 PM IST

Trending News