Kama Reddy Accident: తెలంగాణలో నెత్తురోడిన రోడ్డు..ఆరుగురు అక్కడికక్కడే మృతి..!

Kama Reddy Accident: తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 

Written by - Alla Swamy | Last Updated : Jul 18, 2022, 06:13 PM IST
  • తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఆరుగురు అక్కడికక్కడే మృతి
  • మృతదేహాల తరలింపు
Kama Reddy Accident: తెలంగాణలో నెత్తురోడిన రోడ్డు..ఆరుగురు అక్కడికక్కడే మృతి..!

Kama Reddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆరుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మద్నూర్ మండలం మేనూరు వద్ద అతి వేగంగా వచ్చిన లారీ..ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు మృత్యు ఒడికి చేరారు. ఈప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read:Ambati Rambabu: పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చకు రావాలి..టీడీపీ నేతలకు అంబటి రాంబాబు సవాల్..!

Also read:Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్‌లో ముగిసిన ఓ ఘట్టం..వన్డేలకు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x