All in one news: తెలుగు రాష్ట్రాల్లో నేటి ప్రధాన వార్తలు

Today headlines: ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రధాన వార్తలు మీ కోసం. 

  • Zee Media Bureau
  • Sep 17, 2022, 05:27 PM IST

Today headlines: పాఠశాల తరగతి గదిలో ప్యాన్ విరిగి విద్యార్థిపై పడిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్తీ ముందు గుట్టుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని పాల్వంచ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మహుబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో తెలంగామ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించారు.

Video ThumbnailPlay icon

Trending News