CM JAGAN: రేపు సంగం బ్యారేజీని ప్రారంభించనున్న సీఎం జగన్‌

CM JAGAN: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మాణం పూర్తైన సంగం బ్యారేజీని ప్రారంభించనున్నారు. సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా జరగి బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.

 

  • Zee Media Bureau
  • Sep 5, 2022, 03:10 PM IST

Video ThumbnailPlay icon

Trending News