AP Govt.: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం భేటీ

AP government: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం ఇవాళ భేటీ కానుంది. ఈ మేరకు పలు ఉద్యోగ సంఘాలకు లేఖలు పంపింది. 

  • Zee Media Bureau
  • Aug 18, 2022, 12:35 PM IST

AP government: సీపీఎస్ పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం ఇవాళ భేటీ కాబోతుంది. అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపనుంది. ఈ మేరకు పలు ఉద్యోగ సంఘాల నేతలకు లేఖలు పంపింది.

Video ThumbnailPlay icon

Trending News